భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన

55பார்த்தது
భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన
ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం లోని డిఆర్ డిఎల్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాలనీలోని సాంస్కృతిక కళా వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన గణపతి వద్ద కాలనీకి చెందిన మహిళలందరూ పూజా కార్యక్రమంలో భాగంగా ఆ గణపతి స్వామివారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి భక్తి పాటలతో భజన కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி