హరితహారంలో మేము సైతం

1174பார்த்தது
హరితహారంలో మేము సైతం
మంగళపల్లి లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో హరితహారం కార్యక్రమాన్ని డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వృక్షాలు లేనిదే వన్యప్రాణులు లేవు, వన్యప్రాణులు లేనిదే వృక్షాలు లేవు అని తెలిపారు. అదేవిధంగా ఎంత బాధ్యతతో మొక్కలు నాటామో, అంతే బాధ్యతతో మొక్కలు పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు, శ్రావణి, కార్తీక్, స్వామినాథ, శ్రీనివాస్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி