ఇబ్రహీంపట్నం టు హయత్ నగర్ బస్సు రూట్ పునర్ ప్రారంభం

85பார்த்தது
ఇబ్రహీంపట్నం టు హయత్ నగర్ బస్సు రూట్ పునర్ ప్రారంభం
ఇబ్రహీంపట్నం డిపో నుండి హయత్ నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ ను శుక్రవారం అనాజ్ పూర్ గ్రామ పంచాయితీ వద్ద గ్రామస్థులు గ్రామ పెద్దలు ఇబ్రహీంపట్నం డిపో అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. గతంలో బస్ సౌకర్యం ఉండగా రోడ్డు మరమత్తుల కారణంగా నిలిపివేయగా ఇటీవల అనాజ్ పూర్ గ్రామ పెద్దలు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి బస్ ని పున: ప్రారంభించడం జరిగింది.

தொடர்புடைய செய்தி