ప్రకాష్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌ను ఉద్దేశించేనా?

79பார்த்தது
ప్రకాష్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌ను ఉద్దేశించేనా?
తిరుమల లడ్డూ వివాదం వేళ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలన సృష్టింస్తుంది. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో' అని ట్వీట్ చేశారు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'లడ్డూ మ్యాటర్ సెన్సిటివ్ టాపిక్' అంటూ తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై పవన్ సీరియస్ అని విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్తీ క్షమాపణలు చెప్పారు.

தொடர்புடைய செய்தி