నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు

62பார்த்தது
నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు
మెట్ పల్లి శ్రీ కోదండ రామాలయం ఎస్ ఆర్ ఎస్ పి క్యాంపు మెట్ పల్లి నూతన కమిటీ ఏకగ్రీవంగా సోమవారం ఏర్పాటు చేసారు. ఈ నూతన కమిటీ 28 మందితో కూడిన కమిటీగా ఏర్పాటు. ఇట్టి కమిటీ కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపారు. దీనికి నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎంపీ ధర్మపురి, నూతన అధ్యక్షులుగా జువ్వాడి నర్సింగారావు, ఉపాధ్యక్షులుగా జెట్టి లింగం, చెట్లపెళ్లి సుఖేందర్ గౌడ్, ఎర్రోళ్ల హనుమాన్ యాదవ్, యమ రాజయ్య, మాన్కాల గంగాధర్, వీరు ఉపాధ్యక్షులుగా ఉంటారు.

தொடர்புடைய செய்தி