ఒకప్పుడు అంబానీ కంటే సంపన్నుడు.. ఇప్పుడు అద్దె ఇంట్లో జీవిస్తున్న విజయ్‌పట్ సింఘానియా

61பார்த்தது
ఒకప్పుడు అంబానీ కంటే సంపన్నుడు.. ఇప్పుడు అద్దె ఇంట్లో జీవిస్తున్న విజయ్‌పట్ సింఘానియా
ప్రపంచంలోని దిగ్గజ వస్త్రాల కంపెనీల్లో ఒకటైన రేమండ్ గ్రూపు చైర్మన్‌గా విజయ్ పట్ సింఘానియా 35ఏళ్ల పాటు ఉన్నారు. తన కెరీర్‌లోని ఉత్తమ దశలో అంబానీ, అదానీ, రతన్ టాటా లాంటి వారిని దాటుకొని అత్యంత సంపన్న భారతీయుల్లో ఒకరిగా సింఘానియా నిలిచారు. 2015 తర్వాత మొత్తం ఆస్తిని పంచిన అనంతరం తన ఇద్దరు కొడుకులతో తలెత్తిన వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఆయన కుటుంబ నివాసాన్ని వదిలి ఒంటరిగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

தொடர்புடைய செய்தி