నిజామాబాద్ బ్యాంక్ కాలనీలో భారీ చోరీ

79பார்த்தது
నిజామాబాద్ బ్యాంక్ కాలనీలో భారీ చోరీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలో గల బ్యాంక్ కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీకి చెందిన శ్రీనివాస్ కుటుంబంతో హైదరాబాద్ వెళ్ళాడు. సోమవారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లో పడి పది తులాల బంగారం, రూ. లక్ష నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు శ్రీనివాస్ తెలియజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగాధర్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி