దళిత నాయకులను తక్షణమే విడుదల చేయాలి : ఎడ్ల నాగరాజు

55பார்த்தது
దళిత నాయకులను తక్షణమే విడుదల చేయాలి : ఎడ్ల నాగరాజు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ ద్వారా నిరసనను తెలిపే హక్కులను కాలరాసే విధంగా దళిత నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం నిజామాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన దళిత నాయకులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, నగర అధ్యక్షులు శేఖర్, దళిత సంఘాల నాయకులు నీలగిరి చందు, రాంచందర్ గైక్వాడ్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி