ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం

55பார்த்தது
ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం
నిజామాబాద్ పట్టణంలో మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేదరుల ఆరాధ్య దైవం కేతేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి మేదరి జిల్లా సంఘం అధ్యక్షులు దర్శనం దేవేందర్ మాట్లాడుతూ మేదరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. తమ కులవృత్తి అంతరించిపోతున్న ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోక కడు దీనమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி