ఎమ్మెల్యేను కలిసిన కేశపూర్ గ్రామస్తులు

1512பார்த்தது
ఎమ్మెల్యేను కలిసిన కేశపూర్ గ్రామస్తులు
కేశపూర్ గ్రామ వీడీసీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి రోడ్డు మరమ్మత్తుల గురించి వివరించారు. ఎమ్మెల్యే దీనిపై సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో రోడ్డు నిర్మాణానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తానని శనివారం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ విడీసీ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி