గృహ జ్యోతి పథకం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే

2529பார்த்தது
గృహ జ్యోతి పథకం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే
డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లును అందజేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు నెలలలోనే 6 గ్యారంటీలలో నాలుగు ఇంటిని అమలు చేసిందని మిగతా రెండింటిని అతి త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలియజేశారు .

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி