ఇల్లు కూలిన బాధితులకు అండగా ఉంటాం

67பார்த்தது
ఇల్లు కూలిన బాధితులకు అండగా ఉంటామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన భూమేష్ ఇల్లు భారీ వర్షాలకు కూలిపోగా వారి ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி