ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన పెండ్ పెల్లి గ్రామస్తులు

67பார்த்தது
భైంసా మండలం వానల్పాడ్ గ్రామం నుంచి పెండ్ పెల్లి గ్రామానికి రోడు నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా కోటి రూపాయల నిధులు మంజూరు చేయించినందుకు బుధవారం ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ ను తన నివాసంలో సన్మానించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி