తానూర్: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

72பார்த்தது
పేదింటి అడ బిడ్డల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం తానూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాల 149 లబ్ధిదారులకు 1. 49 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி