ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్‌టియుతోనే సాధ్యం

67பார்த்தது
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్‌టియుతోనే సాధ్యమని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు తోట నారేంద్రబాబు, బివి రమణారావు అన్నారు. గురువారం లోకేశ్వరం పిఆర్‌టియు సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అనంతరం లోకేశ్వర మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி