లోకేశ్వరం: వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

72பார்த்தது
లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 'ఏ' గ్రేడ్ క్వింటా ధాన్యానికి రూ. 2, 320, సాధారణ రకం ధాన్యానికి రూ. 2, 300 ధర ఉందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.

தொடர்புடைய செய்தி