కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు

61பார்த்தது
కుక్కల దాడిలో నలుగురు చిన్నారులు గాయపడిన ఘటన మంగళవారం రాత్రి తానూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వేరు వేరు కాలనీలలో ఆరు బయట ఆడుతున్న సమయంలో కుక్కలు దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన పిల్లలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో తరచు కుక్కల దాడులు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி