కొరడి వినాయకుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

83பார்த்தது
నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం గ్రామంలో వెలసిన స్వయంబు గా వెలసిన కొరడి వినాయకునికి ఆలయంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలంగాణ కాకుండా మహారాష్ట్ర నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నరు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు అన్నదానం ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி