మీడియా తరపున అమ్మవార్లకు బోనాలు

74பார்த்தது
బాసర మండల కేంద్రంలో మంగళవారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ఘనంగా బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా వేకువ జామున ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణాల మధ్య అమ్మవారికి అభిషేకం, అర్చన, సరస్వతి పూజ, గణపతి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియా తరఫున అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி