ప్రాజెక్టుకు చేరుతున్న 200 క్యూసెక్కుల వరద నీరు

50பார்த்தது
ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శనివారం ఉదయం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358. 70 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி