నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం

69பார்த்தது
నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం
మాదిగలను అణిచివేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్ నల్లగొండ అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మాదిగ తర్వాత మాదిగలను తీవ్రంగా అణిచివేస్తున్నదని, రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి అని అన్నారు.

தொடர்புடைய செய்தி