అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

73பார்த்தது
ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల రుణమాఫీని చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటమి భయంతో రైతుబంధును ఆపించాయని, రైతుబంధు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி