శానిటేషన్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి

60பார்த்தது
శానిటేషన్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
నూటికి నూరు శాతం గ్రామ పరిపాలన పద్ధతి ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకించి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ తరఫున మనుషులను ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద శానిటేషన్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி