సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

81பார்த்தது
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి ఐపీఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 693 మంది గత ఎన్నికల కేసుల్లో గొడవల్లో ఉన్న పాత నేరస్థులు, రౌడీ షీటర్స్ లను బైండోవర్ చేసి మళ్ళీ ఇతర నేరాలకు పాల్పడకుండా వారి కదలికల పై నిఘా ఉంచామని అన్నారు.

தொடர்புடைய செய்தி