కాజీరామార్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

70பார்த்தது
కాజీరామార్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక
నల్గొండ మండలం కాజీరామారం గ్రామానికి చెందిన 100 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు నలగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி