డంపింగ్ యార్డ్ నిలిపివేయాలని ఎంపీకి అఖిలపక్ష నాయకుల వినతి

77பார்த்தது
డంపింగ్ యార్డ్ నిలిపివేయాలని ఎంపీకి అఖిలపక్ష నాయకుల వినతి
గుమ్మడిదల మండలం నల్లవల్లి పరిధిలోని ప్యారా నగర్ లో ఏర్పాటు చేయనున్న గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి డంపింగ్ యార్డును తక్షణమే నిలపివేయాలని కోరుతూ మంగళవారం గుమ్మడిదల అఖిలపక్ష నాయకులు ఎంపీ రఘునందన్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడవి ప్రాంతం పచ్చటి వాతావరణంతో కూడిన మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కారణంగా పూర్తిగా కలుషితంగా మారుతుందన్నారు. తక్షణమే నిలిపివేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி