మల్లన్నసాగర్‌లో 21 టీఎంసిల నీరు నిల్వ ఉంది: మాజీ మంత్రి

53பார்த்தது
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుక్రవారం సందర్శించారు. కాలేశ్వరం నీటిలో పూలు చల్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ లో 21 టీఎంసిల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, నాయకులు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி