వార్డు ప్రజల ఆందోళన

61பார்த்தது
వార్డు ప్రజల ఆందోళన
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 6, 7 వార్డుల ప్రజలు శుక్రవారం ఆందోళన చేశారు. వార్డుల్లో గత ఆరు నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోయారు. సమస్యను వైస్ ఛైర్మన్ నయీముద్దీన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ.. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you