వినాయక నిమజ్జనంలో డీజేలు పెడితే కేసు నమోదు చేస్తాం: ఎస్పీ

70பார்த்தது
వినాయక నిమజ్జనంలో డీజేలు పెడితే కేసు నమోదు చేస్తాం: ఎస్పీ
వినాయక నిమజ్జనంలో డీజేలు పెడితే కేసు నమోదు చేస్తామని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ శబ్దం ఉన్న లౌడ్ స్పీకర్ల ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నిమజ్జనం రోజు వినాయకుడి ముందు లేజర్ షోను వినియోగించవద్దని పేర్కొన్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు.

தொடர்புடைய செய்தி