విద్యార్థుల విద్యాసామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్న కలెక్టర్

78பார்த்தது
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పర్యటించారు. గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనంను పరిశీలించారు. విద్యార్థుల విద్యాసామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி