బీజేపీని అతిపెద్ద పార్టీగా చేయడమే లక్ష్యం: మెదక్ ఎంపీ

59பார்த்தது
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ సభ్యత్వ సమోదు కార్యక్రమంలో శుక్రవారం బిజెపి మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ , మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఎం మోడీ ప్రారంభించిన బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కోసం రావడం జరిగిందని, భారత దేశంలో బిజెపి పార్టీనీ అతి పెద్ద పార్టీగా చేయడమే సభ్యత్వ నమోదు లక్ష్యం అని తెలిపారు.

தொடர்புடைய செய்தி