అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

59பார்த்தது
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ సభ్యులు బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు పాలాభిషేకం నిర్వహించారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని యూత్ అధ్యక్షులు తంకరి వెంకటి డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி