మెదక్ చిరకాల కోరిక నెరవేరింది: ఎమ్మెల్యే

56பார்த்தது
మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలకు అనుమతి వచ్చిన సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్ కు చిరకాల కోరిక ఈరోజు నెరవేరింది అన్నారు. అధికార బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మెదక్ బిడ్డలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி