వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

62பார்த்தது
మెదక్ జిల్లా రామాయంపేట మండలలో మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. స్థానిక ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో గురువారం మైనంపల్లి పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్, యేనిశెట్టి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி