ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

66பார்த்தது
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో గురువారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు చేశారు.

தொடர்புடைய செய்தி