18న కలెక్టర్ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయాలి

83பார்த்தது
18న కలెక్టర్ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయాలి
మంచిర్యాలలో భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ముట్టడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.