నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర

58பார்த்தது
నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర
గణేష్ నవరాత్రులు ముగించుకొని మంచిర్యాల జోన్లో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. లక్షేట్టిపేట, మంచిర్యాల నిమజ్జనం జరిగే శోభాయాత్ర ప్రదేశాలను ఆయన పరిశీలించారు. సిపి మాట్లాడుతూ 842 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி