ఎమ్మెల్యే చొరవతో తీరిన తాగునీటి సమస్య

57பார்த்தது
ఎమ్మెల్యే చొరవతో తీరిన తాగునీటి సమస్య
భీమారం మండల కేంద్రంలోని కస్తూరిబా హాస్టల్ వాడలో గత కొన్ని రోజులుగా బోర్ చెడిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం బోర్ లో నూతన మోటర్ బిగించి వినియోగంలోకి తెచ్చారు. తాగు నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி