కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన

168பார்த்தது
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన
నరేంద్ర మోడీ కార్పోరేట్ అనుకూలమైన విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తేదీ 26-5- 2021 రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ సి సి డబ్ల్యూ యు- ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. బ్రహ్మానందం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలిపాక శ్రీనివాస్, సదానందం, స్వామి, వేల్పూరి సంతోష్, హరీష్, మోహన్, తదితరులు పాల్గొన్నారు..

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி