ప్రధాని చిత్రపటానికి పాలభిషేకం

72பார்த்தது
ప్రధాని చిత్రపటానికి పాలభిషేకం
జాతీయ రహదారి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. చెన్నూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారి అభివృద్ధికి రూ. 100 కోట్లు, భీమారం జోడు వాపుల మరమ్మత్తులకు 1. 80 కోట్లు నిధులను మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி