గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నిర్మితం

84பார்த்தது
గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నిర్మితం
జైపూర్ గ్రామపంచాయతీలోని రైతు వేదిక వద్ద స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ హాజరై రైతు వేదిక పరిసరాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி