కాసిపేట... ముత్యంపల్లి పాఠశాలలో వన మహోత్సవం

58பார்த்தது
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్బంగా డీఎఫ్వో అశీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్దులకు అడవుల వలన కలిగే లాభాలను వివరిస్తూ, మొక్కలను పెంచడం బాధ్యతగా తీసుకోవాలని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సీజన్ ఆవశ్యకత గురించి పడిన కష్టాలను తెలియజేశారు.

தொடர்புடைய செய்தி