పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

61பார்த்தது
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
పట్టభద్రుల ఎన్నికలు పురస్కరించుకొని జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలో ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. బెల్లంపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుక చట్టసభల్లో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி