ధరణి పోర్టల్‌ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగింత

71பார்த்தது
ధరణి పోర్టల్‌ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగింత
ధరణి పోర్టల్‌ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఐసీకి అప్పగించింది. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందంలో వెల్లడించింది. కాగా, గత ప్రభుత్వ హయాలో ధరణీ పోర్టల్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி