ప్రజల మహనీయుడు వైయస్సార్

63பார்த்தது
ప్రజలకు ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, నీటి ప్రాజెక్టులు తీసుకువచ్చిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల యాదయ్య, బి. కృష్ణ, అబ్దుల్లా, వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్, గడ్డం వినోద్, నందిమల్ల రాములు, మన్యం, నరేందర్, వెంకటేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி