రుణమాఫీ ఒక మాయ రైతుభరోసా ఒక భ్రమ: మాజీ మంత్రి

74பார்த்தது
రుణమాఫీ ఒక మాయ రైతుభరోసా ఒక భ్రమ: మాజీ మంత్రి
ఇది ప్రజా పాలన కాదు. పడకేసిన పాలన అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రుణానికి 'మాఫీ' లేదు. రైతుకు 'భరోసా' లేదని అన్నారు. 'రాష్ట్రంలో రూ. 2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూపించాలి. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు అప్పుచేసినా ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదు. లొసుగులు ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాల మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி