229 వినాయకుల నిమజ్జనం

81பார்த்தது
229 వినాయకుల నిమజ్జనం
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 1524 వినాయకుల ప్రతిష్టాపన చేయగా వాటిలో ఇప్పటి వరకు 229 వినాయకుల నిమజ్జనం చేశారని ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణనాథుల నిమజ్జనానికి పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నామని చెప్పారు. నేటి వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. నిమజ్జనం వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

தொடர்புடைய செய்தி