ప్రతి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుర్తి మాజీ సర్పంచ్

51பார்த்தது
ప్రతి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుర్తి మాజీ సర్పంచ్
కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన మాదమోని రమేష్ గత రెండు రోజుల క్రితం బైక్ పైనుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఐదువేల ఆర్థిక సాయం అందించారు.

தொடர்புடைய செய்தி