విఘ్నేశ్వరుడికి ఎస్పీ జానకి ప్రత్యేక పూజలు

72பார்த்தது
విఘ్నేశ్వరుడికి ఎస్పీ జానకి ప్రత్యేక పూజలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని విఘ్నేశ్వరుడికి ఎస్పీ జానకి ధరావత్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో బుధవారం సాయంత్రం కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఐజాజుద్దీన్, వన్ టౌన్ సీఐ అప్పయ్య, రూరల్ సీఐ గాంధీ నాయక్, ఎస్బీ సీఐ శివకుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు బుద్ధారం సుధాకర్ రెడ్డి, మనోహర్, అంజన్న, మురళీ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி