ఇసుక టిప్పర్ పట్టివేత

67பார்த்தது
ఇసుక టిప్పర్ పట్టివేత
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా బాలానగర్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం. రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు తన టిప్పర్ తో ఏలాంటి అనుమతి లేకుండా రాజాపూర్ వాగు నుండి అక్రమంగా షాద్ నగర్ కు ఇసుకను తరలిస్తుండగా.. బాలానగర్ మండల కేంద్రంలో పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్ ను సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி